భూసేకరణపై కోర్టుకెళ్లిన 90 ఏళ్ల తల్లి |
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, తన కుటుంబం (పక్షవాతంతో మంచాన పడిన కుమార్తె, మానసిక వైకల్యం గల మనవరాలు) హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది.    ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తమ ఏకైక ఆధారం అయిన 5 సెంట్ల భూమిని CRDA (Capital Region Development Authority) స్వాధీనం చేసుకుందని,...
0 Comments 0 Shares 37 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com