శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ ఆశ |
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి ఎదురుచూస్తోంది. రూ.7,700 కోట్ల వ్యయంతో ప్రతిపాదితమైన ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లకుపైగా ఖర్చును కేంద్రం భరించాల్సి ఉంటుంది.    రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడోవంతు ఖర్చుకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఫైల్ కేంద్ర ప్రభుత్వానికి చేరింది. కేంద్ర కేబినెట్ ఆమోదిస్తేనే పనులు ప్రారంభమవుతాయి.   ఈ కారిడార్ ద్వారా...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com