ఆదేశాలు పట్టించుకోలేదన్న మంత్రి ఫిర్యాదు |
ఎక్సైజ్ శాఖలో ఏర్పడిన పరస్పర విభేదాల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు.   ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జూపల్లి, తన ఆదేశాలను పట్టించుకోలేదని భట్టికి వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొన్ని అంశాల్లో కమిషనర్‌ పరిమితిని మించి నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి...
0 Comments 0 Shares 41 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com