ఆంధ్రా పెట్టుబడులకు పొరుగువారికి సెగ |
విశాఖపట్నంలో గూగుల్‌ పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆంధ్రా పెట్టుబడులకు కారం ఎక్కువే.. ఏపీ వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు. మన పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయి.   కొంత మంది పొరుగువారికి ఇప్పటికే ఆ సెగ తగులుతోంది’’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com