ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించిన పాల్ |
హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలతో సమయం వృథా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.    కేఏ పాల్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని, ప్రజల సొమ్ము దోచుకునే పోటీ కొనసాగుతోందని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా ప్రజలకు...
0 Comments 0 Shares 74 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com