ఆంధ్ర తీర ప్రాంతాల్లో మళ్లీ మెరుపుల వర్ష బీభత్సం |
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మరియు తీర ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   వాయుమండలంలో ఏర్పడిన "ద్రోణి" ప్రభావంతో అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మెరుపులు, గాలివానలు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.    వ్యవసాయ రంగం,...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com