హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగ్గింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడిన వారు, స్పందించని DRF, వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయి, వాటర్ వర్క్స్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగ్గింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడిన వారు, స్పందించని DRF, వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయి, వాటర్ వర్క్స్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
0 Comments 0 Shares 224 Views 8 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com