హిమాయత్ సాగర్ గేటు తీయబడింది – వరద హెచ్చరిక జారీ
ఆగస్ట్ 7 రాత్రి, హైదరాబాద్లో కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, అధికారులు జాగ్రత్త చర్యగా జలాశయానికి ఒక గేటును తెరిచారు. గేటు తెరుచుట వల్ల, నీరు దిగువ వైపు ప్రవహించటం ప్రారంభమైంది. ఇది చాదర్ ఘాట్, జియాగూడ, అట్టాపూర్, మూసారాంబాగ్ వంటి ప్రాంతాల్లో వరదకు దారితీయవచ్చు. అధికారులు జాగ్రత్తగా నదికొండ ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని...
0 Comments 0 Shares 840 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com