పలమనేరు పట్టణం కొత్తపేట ముత్తాచారి పాలెం నందు నివసిస్తున్న జయరాముడు కుమారుడు రారాజు అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వచ్చింది. ఘటన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృ తి చెంది ఉన్నాడని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
పలమనేరు పట్టణం కొత్తపేట ముత్తాచారి పాలెం నందు నివసిస్తున్న జయరాముడు కుమారుడు రారాజు అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వచ్చింది. ఘటన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృ తి చెంది ఉన్నాడని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
0 Comments
0 Shares
193 Views
0 Reviews