భూకంపం మృతి అలర్ట్!
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు.. 51 వేల మంది మిస్సింగ్!   వెనిజులాలో జూన్ 24న సంభవించిన వరుస భూకంపాల వల్ల తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 920 మంది మృతి చెందగా, వందలాది భవనాలు కూలిపోయాయి.   శిథిలాల కింద చిక్కుకున్న 51 వేల మంది ఇంకా గల్లంతైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.   Akshay Goud 
0 Comments 0 Shares 132 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com