తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు.
నేరేడ్మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు.
మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
నేరేడ్మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు.
మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
తిరంగ ర్యాలీకి తరలిన అల్వాల్ బిజెపి నాయకులు.
నేరేడ్మెట్ ఎక్స్ రోడ్స్ లో జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి అల్వాల్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మనం దేశం కోసం పోరాటం చేసిన మన సాయుధ దళాలను సత్కరించడం మరియు "ఆపరేషన్ సింధూర్ విజయ్" విజయాన్ని జరుపుకునే సందర్భంగా, బిజెపి మల్కాజ్గిరి అసెంబ్లీ నిర్వహించే తిరంగ ర్యాలీలో కులం మరియు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడిని పాల్గొనమని బిజెపి నాయకులు ఆహ్వానించారు.
మనందరం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత మరియు దేశభక్తిని ప్రదర్శించేందుకు మరియు వారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ ర్యాలీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్. మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్. రాంచందర్ రావు. పాల్గొంటున్నట్టు మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తెలియజేశారు.
0 Comments
0 Shares
381 Views
0 Reviews