భారీ వర్షాలతో అప్రమత్తమైన హైడ్రా
  నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్, సచివాలయం పరిసరాల్లో నిలిచిన వరద నీటిని తొలగించేందుకు హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయి.  .హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. నగరవ్యాప్తంగా 76 చోట్ల కూలిన చెట్ల తొలగింపు, నీటి పారుదల పనులు కొనసాగుతున్నాయి.
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com