సూర్యాపేట లోని RTC బస్టాండ్ లో రాస్తా రోక
సిపిఎం పార్టీ నాయకులు తెలంగాణ ఆవిర్బవా దినోత్సవం పురస్కరించుకొని.. గత ప్రభుత్వం తెలంగాణ ను ప్రస్తుతం ఉన్నా ప్రభుత్వం కూడా తెలంగాణ కి ఎలాంటి అభివృద్ధి కి యువత కి రైతులకి ఎప్పుడు అన్యాయమే చేస్తున్నాయి అని సూర్యాపేట rtc బస్టాండ్ కాంచి సూర్యాపేట పట్టణం మొత్తం పాదయాత్ర తో యువత కి తెలియజేసిన సిపిఎం పార్టీ నాయకులు. శాంతి యుతంగా ధర్నా చేశారు 
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com