పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
మహబూబాబాద్ జిల్లా...   నర్సింహులపేట  మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి....    పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా, డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు....బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది....
0 Comments 0 Shares 149 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com