'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి
TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని ఆలోచన చేస్తున్నాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు'కాళేశ్వరం'నిర్మాణంలోBRS చేసిన తపిదలు ప్రజలకి తెలుసు.ఈ ప్రాజెక్టు పైమాకు ఎలాంటి దురుదేశమూ లేదు.గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్ ,డిజైన్లు  పూర్తి చేయాలని నిర్ణయంచాo అని .వివరించారూ. NDSA చైర్మన్ తో వీటి పై చర్చించము అని తెలిపరు
0 Comments 0 Shares 129 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com