బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS

కర్నూలు జిల్లా......


మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.


మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..


ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు....


ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.


సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..


మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...


మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్...

BHARAT AAWAZ NEWS

PEDDAKADABUR (M)

M.THAYANNA REPORTEE

9618860380

బ్రేకింగ్...NEWS BHARAT AAWAZ NEWS కర్నూలు జిల్లా......మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తూండగా ట్యాంకర్ ను ఢీకొన్న బోలేరో గూడ్స్ వాహనం..ప్రమాద సమయంలో బోలేరో గూడ్స్ వాహనంలో 16 మంది ఉన్నారు.... ఆరుమంది భక్తులు మృతి, మృత్యులు కర్ణాటక వాసులు గా గుర్తింపు.సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన మంత్రాలయం పోలీసులు..మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ...మృత్యుల్లో 4 గురు మహిళలు, 3 సంవత్సరాల బాలిక, డ్రైవర్... BHARAT AAWAZ NEWS PEDDAKADABUR (M)M.THAYANNA REPORTEE9618860380
0 Comments 0 Shares 733 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com