సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహనం డికొని ASI మృతి
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాహనం డికొని asi గోవింద్ నాయక్ పైకి అర్థరాత్రి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటా హుటిన హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్  హోమ్ గార్డ్ రామారావు పరరిలో వున్నారు. కక్షపూరితంగానే ఇలా చేశారు అని కుటుంబసభ్యులు అన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు 
0 Comments 0 Shares 166 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com