రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
0 Comments 0 Shares 284 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com