శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి భాస్కరరావును మర్యాదపూర్వకంగా కలిశార బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు నూతన కార్యవర్గ సభ్యులను న్యాయమూర్తికి పరిచయం చేసి, వారికి పుష్పగుచ్ఛం అందజేశారు.  నూతన కార్యవర్గాన్ని అభినందించిన న్యాయమూర్తి, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి సూచించారు.
0 Comments 0 Shares 115 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com