మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.
సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.
సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
0 Comments
0 Shares
139 Views
0 Reviews