[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
మొయినాబాద్లో జరిగిన ఫామ్హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం.
పుట్టా మహేష్ కుమార్కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫామ్హౌస్లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
[15/03, 2:18 pm] null: కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
కేటీఆర్కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
మొయినాబాద్లో జరిగిన ఫామ్హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం.
పుట్టా మహేష్ కుమార్కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫామ్హౌస్లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
[15/03, 2:18 pm] null: కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
కేటీఆర్కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
[15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
మొయినాబాద్లో జరిగిన ఫామ్హౌస్ పార్టీ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం.
పుట్టా మహేష్ కుమార్కు బ్లడ్ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్, యూరిన్ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్ టెస్టులో డ్రగ్స్ నెగెటివ్గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
[15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫామ్హౌస్లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
[15/03, 2:18 pm] null: కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
కేటీఆర్కు దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
0 Comments
0 Shares
161 Views
0 Reviews