మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి తోటలో కోడి పందాలు వేస్తుండగా పట్టుకున్న పోలీసులు...*   *30 పందెం కోళ్లు,70 వెయ్యిల నగదు ,ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం...*   *ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...*   *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.*
0 Comments 0 Shares 126 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com