రెయిన్బో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ ఫెయిర్ వేడుకలు 2026.. చింతపల్లి మేజర్ న్యూస్ : చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్లో 28 ఫిబ్రవరి 2026 జాతీయ సైన్స్ డే సందర్భంగా స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు, ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ .కాజ నవాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రదర్శనలు చేయడం వలన, ఎక్స్పరిమెంట్స్ చేయడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వారన్నారు.వారు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని ఉన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేశారు .ఈరోజు చేసిన వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ విద్యార్థులు ప్రదర్శించడం వలన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ప్రిన్సిపాల్ వీరేశం, ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి కుంభం. శ్వేతా శ్రీశైలం గౌడ్, అధ్యాపకులు సత్యనారాయణ, శంకర్, అధ్యాపకులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఈరోజు మాజీ ఎంపీపీ కొండూరు. భవాని పవన్ కుమార్ కుమార్తె ఏడవ తరగతి కే.రితిక అయోధ్య రాముని గుడిని నిర్మి0చారు.. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఖాజ నవాజ్ విద్యార్థులను అభినందించి పలు బహుమతులు అందజేశారు.
రెయిన్బో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ ఫెయిర్ వేడుకలు 2026.. చింతపల్లి మేజర్ న్యూస్ : చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్లో 28 ఫిబ్రవరి 2026 జాతీయ సైన్స్ డే సందర్భంగా స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు, ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ .కాజ నవాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రదర్శనలు చేయడం వలన, ఎక్స్పరిమెంట్స్ చేయడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వారన్నారు.వారు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని ఉన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేశారు .ఈరోజు చేసిన వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ విద్యార్థులు ప్రదర్శించడం వలన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ప్రిన్సిపాల్ వీరేశం, ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి కుంభం. శ్వేతా శ్రీశైలం గౌడ్, అధ్యాపకులు సత్యనారాయణ, శంకర్, అధ్యాపకులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఈరోజు మాజీ ఎంపీపీ కొండూరు. భవాని పవన్ కుమార్ కుమార్తె ఏడవ తరగతి కే.రితిక అయోధ్య రాముని గుడిని నిర్మి0చారు.. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఖాజ నవాజ్ విద్యార్థులను అభినందించి పలు బహుమతులు అందజేశారు.
0 Comments 0 Shares 152 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com