వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
0 Comments 0 Shares 142 Views 6 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com