ఎల్లుండి సీఎస్ విజయానంద్ పదవీ విరమణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పరిపాలనా అనుభవం దృష్ట్యా విజయానంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
ఎల్లుండి సీఎస్ విజయానంద్ పదవీ విరమణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పరిపాలనా అనుభవం దృష్ట్యా విజయానంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
0 Comments 0 Shares 122 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com