ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు.
ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు. 🙏🚩
0 Comments
0 Shares
149 Views
0 Reviews