రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ జిల్లాలకు వ్యతిరేకం కానే కాదు
ఓట్ల కోసం
తుపాకీ రామని మాటలు కట్టిపెట్టు కేటీఆర్
డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని డబ్బా ఇల్లు కూడా ఇవ్వలేదు
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అందిన కాడికి దోసుకు తిన్నారు
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు
చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 :
మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే జిల్లాలు రద్ద అవుతాయని
సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కుట్రపూరితంగా తుపాకి రామని మాటలు మాట్లాడుతున్నారని జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు,
సిరిసిల్ల మునిసిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు,
20 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్ప పూల లక్ష్మన్ కు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు,
నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ఓక్క డబ్బా బెడ్రూం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు,
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీ లో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు రెండవ విడత కూడా మరో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు,
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మగౌరవాణి దెబ్బతీసిండని 375 కోట్ల
రూపాయల అప్పులు చేస్తే మిత్తితో సహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెల్లించడం జరిగిందన్నారు, బతుకమ్మ చీరల పేరిట మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు, బతుకమ్మ చీరలను చేనులకాడా బెదురు పెట్టుకోడానికి , స్టీల్ గిన్నెలకు అమ్ముకోవడం నిజామా? కాదా ? అని మహిళలను ఆయన ప్రశ్నించారు,
సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఇందిరమ్మ శ్రీ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 9 వేల 200 కోట్ల రూపాయల బస్సు చార్జీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీకి చెల్లించడం జరిగిందన్నారు, పేదవారు కూడా సుఖంగా నిద్రించడానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తూ సుమారు 3 వేల 500 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సమస్థ కు కట్టిందన్నారు,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సి ఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని
పెట్రోలు బంకులు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు సోలార్ విద్యుత్ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు,
పదేళ్ల కెసిఆర్ పాలనలో రిటర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలేదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోయినా కేసిఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు, కెసిఆర్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని ఆయన ఓటర్ల ను ప్రశ్నించారు,
పెద్దవారితో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం అన్నం సంతృప్తి గా తినాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో సహా ఎంగిలి మెతుకులు తినే కొందరు బిఆర్ఎస్ నాయకులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అవినీతి ఆక్రమాలకు పాల్పడి తిన్నారని దోసుకొని దాసుకొని తిన్నారని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల బిఆర్ఎస్, పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి సిరిసిల్ల మునిసిపాలిటీ లో సిరిసిల్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో చేస్తున్నా పనులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 20 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం నరసయ్య, బొప్పా దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ గుర్రాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఓట్ల కోసం
తుపాకీ రామని మాటలు కట్టిపెట్టు కేటీఆర్
డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని డబ్బా ఇల్లు కూడా ఇవ్వలేదు
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అందిన కాడికి దోసుకు తిన్నారు
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు
చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 :
మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే జిల్లాలు రద్ద అవుతాయని
సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కుట్రపూరితంగా తుపాకి రామని మాటలు మాట్లాడుతున్నారని జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు,
సిరిసిల్ల మునిసిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు,
20 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్ప పూల లక్ష్మన్ కు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు,
నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ఓక్క డబ్బా బెడ్రూం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు,
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీ లో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు రెండవ విడత కూడా మరో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు,
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మగౌరవాణి దెబ్బతీసిండని 375 కోట్ల
రూపాయల అప్పులు చేస్తే మిత్తితో సహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెల్లించడం జరిగిందన్నారు, బతుకమ్మ చీరల పేరిట మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు, బతుకమ్మ చీరలను చేనులకాడా బెదురు పెట్టుకోడానికి , స్టీల్ గిన్నెలకు అమ్ముకోవడం నిజామా? కాదా ? అని మహిళలను ఆయన ప్రశ్నించారు,
సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఇందిరమ్మ శ్రీ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 9 వేల 200 కోట్ల రూపాయల బస్సు చార్జీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీకి చెల్లించడం జరిగిందన్నారు, పేదవారు కూడా సుఖంగా నిద్రించడానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తూ సుమారు 3 వేల 500 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సమస్థ కు కట్టిందన్నారు,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సి ఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని
పెట్రోలు బంకులు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు సోలార్ విద్యుత్ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు,
పదేళ్ల కెసిఆర్ పాలనలో రిటర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలేదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోయినా కేసిఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు, కెసిఆర్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని ఆయన ఓటర్ల ను ప్రశ్నించారు,
పెద్దవారితో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం అన్నం సంతృప్తి గా తినాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో సహా ఎంగిలి మెతుకులు తినే కొందరు బిఆర్ఎస్ నాయకులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అవినీతి ఆక్రమాలకు పాల్పడి తిన్నారని దోసుకొని దాసుకొని తిన్నారని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల బిఆర్ఎస్, పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి సిరిసిల్ల మునిసిపాలిటీ లో సిరిసిల్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో చేస్తున్నా పనులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 20 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం నరసయ్య, బొప్పా దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ గుర్రాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ జిల్లాలకు వ్యతిరేకం కానే కాదు
ఓట్ల కోసం
తుపాకీ రామని మాటలు కట్టిపెట్టు కేటీఆర్
డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని డబ్బా ఇల్లు కూడా ఇవ్వలేదు
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అందిన కాడికి దోసుకు తిన్నారు
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు
చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 :
మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే జిల్లాలు రద్ద అవుతాయని
సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కుట్రపూరితంగా తుపాకి రామని మాటలు మాట్లాడుతున్నారని జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు,
సిరిసిల్ల మునిసిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు,
20 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్ప పూల లక్ష్మన్ కు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు,
నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ఓక్క డబ్బా బెడ్రూం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు,
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీ లో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు రెండవ విడత కూడా మరో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు,
చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మగౌరవాణి దెబ్బతీసిండని 375 కోట్ల
రూపాయల అప్పులు చేస్తే మిత్తితో సహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెల్లించడం జరిగిందన్నారు, బతుకమ్మ చీరల పేరిట మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు, బతుకమ్మ చీరలను చేనులకాడా బెదురు పెట్టుకోడానికి , స్టీల్ గిన్నెలకు అమ్ముకోవడం నిజామా? కాదా ? అని మహిళలను ఆయన ప్రశ్నించారు,
సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఇందిరమ్మ శ్రీ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 9 వేల 200 కోట్ల రూపాయల బస్సు చార్జీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీకి చెల్లించడం జరిగిందన్నారు, పేదవారు కూడా సుఖంగా నిద్రించడానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తూ సుమారు 3 వేల 500 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సమస్థ కు కట్టిందన్నారు,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సి ఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని
పెట్రోలు బంకులు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు సోలార్ విద్యుత్ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు,
పదేళ్ల కెసిఆర్ పాలనలో రిటర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలేదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోయినా కేసిఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు, కెసిఆర్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని ఆయన ఓటర్ల ను ప్రశ్నించారు,
పెద్దవారితో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం అన్నం సంతృప్తి గా తినాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో సహా ఎంగిలి మెతుకులు తినే కొందరు బిఆర్ఎస్ నాయకులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అవినీతి ఆక్రమాలకు పాల్పడి తిన్నారని దోసుకొని దాసుకొని తిన్నారని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల బిఆర్ఎస్, పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి సిరిసిల్ల మునిసిపాలిటీ లో సిరిసిల్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో చేస్తున్నా పనులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 20 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం నరసయ్య, బొప్పా దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ గుర్రాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
0 Comments
0 Shares
136 Views
0 Reviews