ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి సందర్బంగా శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది ఇందులో ప్రముఖ పట్టణ పద్మశాలి నాయకులు సిరిసిల్ల mla ktr గారు అలాగే ప్రభుత్వ విప్ మంత్రి వర్యులు అది శ్రీనివాస్ గారు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో ముఖ్య అక్కర్శనగా మార్కండేయ జయంతి గురించి తెలయజేసే కార్యక్రమం ప్రజలకు వేషాలు వేసి శివుని వేషంలో మాజీ మున్సిపల్ చెర్మన్ ఆడెపు రవీందర్ గారు అలాగే యముని వేషాంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి డైరెక్టర్ గొనె మల్లేశమ్ గారూ కార్యక్రమం లో ఆకర్షణ గా నిలిచారు
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి సందర్బంగా శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది ఇందులో ప్రముఖ పట్టణ పద్మశాలి నాయకులు సిరిసిల్ల mla ktr గారు అలాగే ప్రభుత్వ విప్ మంత్రి వర్యులు అది శ్రీనివాస్ గారు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో ముఖ్య అక్కర్శనగా మార్కండేయ జయంతి గురించి తెలయజేసే కార్యక్రమం ప్రజలకు వేషాలు వేసి శివుని వేషంలో మాజీ మున్సిపల్ చెర్మన్ ఆడెపు రవీందర్ గారు అలాగే యముని వేషాంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి డైరెక్టర్ గొనె మల్లేశమ్ గారూ కార్యక్రమం లో ఆకర్షణ గా నిలిచారు
0 Comments
0 Shares
219 Views
0 Reviews