పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరోసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లతో కలిసి పరిశీలించారు. NDRF, SDRF చేపట్టిన సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. అనంతరం, పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనలో బాధితుల కోసం ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి న్యాయం చేస్తామనీ భరోస ను ఇచ్చారు. బాధితుల తరఫున వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరోసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లతో కలిసి పరిశీలించారు. NDRF, SDRF చేపట్టిన సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. అనంతరం, పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనలో బాధితుల కోసం ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి న్యాయం చేస్తామనీ భరోస ను ఇచ్చారు. బాధితుల తరఫున వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
0 Comments
0 Shares
304 Views
0 Reviews