హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.
హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.
హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.