సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ టూల్స్, ప్రత్యేక శిక్షణ పొందిన ఐటీ నిపుణులతో ఒక ప్రత్యేక విభాగాన్ని బలోపేతం చేసింది.  బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, నిమిషాల వ్యవధిలోనే నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసేలా...
0 Comments 0 Shares 116 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com