సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు.

జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు. జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
0 Comments 0 Shares 87 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com