జూబ్లీహిల్స్‌ గెలుపుతో మోదీకి బీజేపీ గిఫ్ట్‌ |
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన, తక్షణమే డోర్‌ టు డోర్‌ ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు.   బీసీలను గతంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మోసం చేశాయని, ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం...
0 Comments 0 Shares 115 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com